Wednesday, January 5, 2011

పెద్ద బడి కి విరాళం


నాదెండ్ల గ్రామం లోని శివాలయం వీధిలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల అభివృద్ధి నిమిత్తం గ్రామానికి చెందిన నల్లమోతు నర్సయ్య గారి కుమారుడు నల్లమోతు అక్కయ్య చౌదరి గారు విరాళంను ప్రధానోపాద్యయులు,
I.
వెంకటేశ్వరావు గారికి అందజేసారు. పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్దులు తరుపున ప్రధానోపాద్యయులు,అక్కయ్య చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. పాఠశాల నూతన భావన నిర్మాణం జరిగినందున పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాన్ని ఉపయోగిస్తామని తెలిపారు .
విరాళం అందించుటకు సహాయపడిన "నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ " నిర్వాహుకులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

No comments:

Post a Comment